Monday, January 26, 2009

ఉత్తర తెలంగాణా శైవ మహాసభలు

ఉత్తర తెలంగాణ శైవ మహాసభలు : 20-01-2009 న ,మంగళవారము రోజున సిద్ధిపేట ,శివానుభవ మండపములో అఖండముగా నిర్వహించారు .సద్గురు శివానంద మూర్తి గారు ,డా:అత్తలూరి మృత్యుంజయ శర్మ గారి దివ్యాశీస్సులతో , ఎంతోమంది శివ భక్తులు పాల్గొనగా దిగ్విజయముగా జరిగినది.