Friday, December 31, 2010

లింగధారణ (శాంభవ దీక్ష )






౨౪.౧౨.౨౦౧౦ (24.12.2010) న శివపురి దేవాలయము నందు శ్రీ శైవ మహాపీఠాధిపతి సద్గురు శివానంద మూర్తి గారిచే శాంభవ దీక్ష లు ౩౫ మంది భక్తులకు ఇవ్వ బడినాయి.