Monday, August 5, 2024

గ్రంథ ఆవిష్కరణ

 గ్రంథ ఆవిష్కరణ :

ముదిగొండ సేనాపతి విరచిత “పినాకి“అను 

గ్రంథమును పూజ్య పీఠాధిపతి మృత్యుంజయ శర్మ గారు శ్రావణ శుక్ల పాడ్యమి -ది 5.8.2024, సోమవారము ప్రదోష కాలము 5.30 కు , వారి గృహము (నిజాంపేట )నందు ఆవిష్కరించారు