Saturday, May 16, 2026

మాస శివరాత్రి 15.5.26

 శ్రీశైవమహాపీఠం జంటనగర శాఖ 

శివాయ గురవే నమః

*శ్రీ శైవ మహా పీఠం జంట నగర శాఖ*


శ్రీ శైవ మహా పీఠం జంటనగరశాఖ 287 వ మాసశివరాత్రి సంధర్భంగా, గణపతి, రుద్ర హోమాదుల అనంతరము గురువు గారికి గణార్చన. తదనంతరము,

 రాబోవు, అదిక జేష్ట మాసాన్ని(13వ మాసం)దృష్టిలో ఉంచుకొని 13 అరాధ్య దంపతులకు వస్త్రాదులతో పూజించడం జరిగింది.

ఇందుకు సహకరించిన వదాన్యులకు శుభాసీస్సులు,  సహకరించిన ఆస్థాన పండితులు డా: ముదిగొండ అమర నాథ శర్మ గారికి మరియు వారి బృందానికి నమసుమాంజలిలు.


వస్త్రాదులతో పూజ లందుకున్న వారు:-

1  డా: ముదిగొండ అమర నాథ శర్మ

2  ముత్యంపేట గౌరీ శంకర శర్మ

3  ముత్యంపేట శివ శంకర శర్మ

4  అత్తలూరి సోమేశ్వర శర్మ

5  శివలెంక ఉదయ భాస్కర్ 

6  కొంపల్లి కేదార్

7  డా: నిర్మల సిద్ద రామ శర్మ

8  ములుగు మల్లికార్జున 

9  ముదిగొండ నాగరాజు

10 ముదిగొండ నాగేశ్వర రావు

11 ముదిగొండ సోమశేఖర శర్మ

12 ముదిగొండ పటేల్ &

13 ఇవటూరి అభిషేక్.

నేటి వదానన్యులను శివశ్రీ ములుగు  మల్లికార్జున అధ్యక్షుడు, శివశ్రీ T NMV ప్రసాద్ ఉపాధ్యక్షుడు,జ న శా సహకారించగా శ్రీశైవ మహా పీఠ ఆస్థాన పండితుల వారు శివశ్రీ ముదిగొండ అమర నాథ శర్మగారు నేటి వదాన్యులను వేదమంత్రాలతో, 

వస్త్రాదులతో ఆశీర్వదించిన అనంతరము 52 ఆరాధ్య బందువులచే(13నెలలు×4వారాలు=52) లచే మహాన్న ప్రసాద వినియోగంతో 287వ మాస శివరాత్రి మహోత్సవం పరిపూర్ణమైనది.

కార్యక్రమ సమన్వయకర్త(లు)

జంట నగర శాఖ కార్యవసభ్యులు.


- శరణులతో

శ్రీll పంll కోటీశ్వర ప్రసాద్,

ప్రధాన కార్యదర్శి,

శ్రీశైవ మహాపీఠం జంట నగర శాఖ.