Thursday, December 4, 2008

జన్మదిన సుభాభి వందనములు

పీఠాధిపతి గారి జన్మదినము ౨౨.౧౨.౨౦౦౮ న సాయంత్రము ౪ గంటలనుంచి శివపురిలో జరుగును. పూజ్య పీఠాధిపతి సద్గురు కందుకూరి శివానందముర్తిగారు
ఈ కార్యక్రమమును ఈ బ్లాగులో చూడగలరు .

కార్తీక మాసములో పౌర్ణమి రోజున మహాలింగార్చన అమోఘముగా జరిగింది .దానికి వేములవాడ పండితులు ,ఉప పీఠాధిపతి గార్లు ౩౬౮ లింగాలను ఏర్పరచి పూజలు నిర్వహించారు .