Thursday, December 25, 2008

శ్రీ శైవ మహా పీఠం

సిద్దిపేటశాఖ వారు జనవరి ౨౦ న,వరంగల్ శాఖ వారు ఫిబ్రవరి౨౨న పీఠాధిపతి గారికి గణాఁర్చన కార్యక్రమములు నిర్వహించనున్నారు. ఆరాధ్య బంధువులందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నారు